Minister Niranjan Reddy: టీఆర్ఎస్ను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్పై టీఆర్ఎస్ నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని రాహుల్గాంధీని మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ డిక్లరేషన్ పై మంత్రి మీడియాతో మాట్లాడారు. తెరాసను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరని ప్రశ్నించారు. మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు శిక్షంచారు.. మీరు మిమ్మల్ని అనేది ఏందని నిలదీశారు. ఇవాళ ప్రజల అవసరాలకు సంబంధించి మేము అన్ని చేస్తున్నామన్నారు మంత్రి.
Read Also: Somireddy: చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ పునర్నిర్మాణం
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
రైతు బంధు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాలేదు… మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయ్యొచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015లో తిరస్కరించిన అంశాలు మళ్ళీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అసలు ఎందుకు వచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల వారికి ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన 60ఏళ్ల అన్యాయలను తెరాస ఎదరించి నిలించిందన్నా మంత్రి. కోట్లాది మంది సాధించిన తెలంగాణ రాష్ట్రం ఇది… మేము బలిదానాలతో సాదించుకున్నది, మీరు ఇచ్చింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అమ్మనా భూతులు తిట్టిన వారే… ఇప్పుడు సారథులయ్యారా? ఇది మీ దుస్థితి అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు ఏ ఎన్నికలు అయిన సరే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారని మీకు తెలియడం లేదా అన్నారు. మీ చేతగాని తనం వల్ల దేశంలో విద్వేషం పెరిగిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేవలం ఒక్క రోజు పార్లమెంట్ లో మాట్లాడటం కాదు, నిరంతర కార్యాచరణ ఏమైందని ప్రశ్నించారు. ఎప్పుడు చూసినా స్వాతంత్రం తెచ్చాం అని చెప్పుకోవడం కాదు! మీరు కాదు స్వాతంత్య్రం తెచ్చింది, స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఉంది, కానీ.. మొత్తం పాత్ర మీది కాదని పునరుద్ఘాటించారు. A.O హ్యూమ్ చేతిలో పుట్టిన పార్టీ ఇది, మీరు పెట్టింది కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. కాంగ్రెస్ వరంగల్ సభ అట్టర్ప్లాప్ అయ్యిందన్న మంత్రి.. టీఆర్ఎస్ కార్యకర్తల స్థాయిలో కూడా ఆ సభ లేదన్నారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!