Telangana Corona : మళ్లీ భారీ కేసులు.. హైదరాబాద్లో అత్యధికం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగతూ వస్తున్నాయి. దీనికి తోడు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా పంజా విసురుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో.. ఇప్పటికే భారీగా ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27, 249మందికి కరోనా టెస్టులు చేయగా.. 562 మందికి కరోనా సోకినట్లు నిర్థాణైంది.
అంతేకాకుండా.. ఒక్క రోజులు కరోనా నుంచి 616 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం తెలంగాణలో 8,07,134 మందికి కరోనా సోకగా.. అందులో.. 7,97,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 4,111 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,112 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!