బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించని స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించలేదు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,ఈటల రాజేందర్, రాజాసింగ్ ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారు అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ని కలిశారు. తమ సస్పెన్షన్ పై ఈ ముగ్గురు ఎంఎల్ఎలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సస్పెన్షన్పై స్పీకర్దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. స్పీకర్ను కలవాలని హైకోర్టు ఎమ్మెల్యేలకు సూచించింది. దాంతో వారు స్పీకర్ను కలిసి కోర్టు ఉత్తర్వుల కాపీ ని అందచేసారు. ఉత్తర్వ్యులు ఎప్పుడు వచ్చాయని స్పీకర్ వారిని అడిగారు. సోమవారం సాయంత్రం వచ్చాయని చెప్పినట్టు ఎమ్మెల్యే రఘునందన్ రావు వివరించారు. ఏమైనా చెప్పేది ఉందా అని స్పీకర్ అడగటంతో వారు తమ వాదనలు వినిపించారు. తాను, ఈటల రాజేందర్ తమ తమ స్థానాల నుంచి కదలలేదని స్పీకర్కు వివరించినట్టు రఘునందన్ రావు చెప్పారు.
Also Read
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. వారిని సభలోకి అనుమించేదిలేదని స్పష్టం చేశారు. దాంతో వారు అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోయారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్నారే కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ని గౌరవించలేదని ఎమ్మెల్యే రఘునందన రావు వ్యాఖ్యానించారు. రేపు టీఆర్ఎస్ ని చూసి నవ్వే రోజు వస్తుందన, ప్రజలే వారిని శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!