MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా.. షుగర్ ఫ్యాక్టరీని మూసింది బిజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోర్టులో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. పది సంవత్సరాల నుండి సిలిండర్ ధర విషయంలో మోడీకి కేసిఆర్ కు గొడవ జరుగుతుందని అన్నారు. ఎయిర్ ఇండియాతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మి వేసిన వారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూయించిందే బిజేపీ ఆంధ్ర ప్రాంత ఎంపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నాయకులతో నేడు మోడీ వస్తున్నాడని అన్నారు. మీలా నలుగురి కుటుంబం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ కుటుంబం మాదన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా అరాచకం రైతు ఉందామా? అని ప్రశ్నించారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పింఛను రూ.1000కు పెంచారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ, ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ఇచ్చామన్నారు. భరత్ మరోసారి అధికారంలోకి వస్తే రూ.3వేలు పింఛన్ ఇస్తామని కవిత వివరించారు. బీడీ కార్మికులకు రూ.3వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్నట్లుగానే రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఏ కారణం చేతనైనా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తామని తెలిపారు. భరత్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కవిత తెలిపారు. రేషన్ షాపుల్లో చిన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
Sreeleela: ఇలా అయితే కష్టమే అమ్మాయ్… ఆ విషయంలో మారాల్సిందే
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!