Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు
- ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు..
- సుధీర్ గౌడ్ మెదక్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆల్ఫాజోలం తయారీ..
- ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నారు: ఎస్పీ రూషేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సుధీర్ గౌడ్ మెదక్ జిల్లా వాసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు.. ఒరిస్సాకి చెందిన బిశ్వేశర్ సింగ్ అనే కార్మికుడితో కలిసి ఈ ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. సుధీర్ గౌడ్, ఆయన భార్య శ్రీవాణి ముత్తంగికి చెందిన ఓ పంతులుతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ పాడుబడ్డ కంపెనీని అద్దెకు తీసుకున్నారు.. లండన్ లో పీజీ చదువుతున్న ఓ విద్యార్థి అల్ఫాజోలం తయారీకి సహకరించాడు.. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాం.. 9 మంది పరారీలో ఉన్నారని ఎస్పీ రూపేష్ వెల్లడించారు
Read Also: Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏడాది.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
కాగ, 8 కోట్ల రూపాయలతో కంపెనీ తీసుకుని.. 2 కోట్లతో మరమ్మతులు చేయించారు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. మెడికల్ కంపెనీకి పర్మిషన్ తీసుకుని లోపల మాత్రం ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు.. ఆ తయారు చేసిన అల్ఫాజోలాన్ని హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అమ్ముతున్నారు.. ఆల్ఫాజోలం తయారు చేస్తూ ప్లాట్లు, విల్లాలు, భూములు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆల్ఫాజోలం అమ్మి గత ఏడాదిలో రూ. 20 కోట్లు సంపాదించారు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు ఆల్ఫాజోలం సరఫరా చేసి మరో రూ. 60 కోట్ల వరకు సంపాదించుకున్నారని ఎస్పీ రూపేష్ చెప్పుకొచ్చారు
తాజావార్తలు
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!