Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు
- ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు..
- సుధీర్ గౌడ్ మెదక్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆల్ఫాజోలం తయారీ..
- ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నారు: ఎస్పీ రూషేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సుధీర్ గౌడ్ మెదక్ జిల్లా వాసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు.. ఒరిస్సాకి చెందిన బిశ్వేశర్ సింగ్ అనే కార్మికుడితో కలిసి ఈ ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. సుధీర్ గౌడ్, ఆయన భార్య శ్రీవాణి ముత్తంగికి చెందిన ఓ పంతులుతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ పాడుబడ్డ కంపెనీని అద్దెకు తీసుకున్నారు.. లండన్ లో పీజీ చదువుతున్న ఓ విద్యార్థి అల్ఫాజోలం తయారీకి సహకరించాడు.. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాం.. 9 మంది పరారీలో ఉన్నారని ఎస్పీ రూపేష్ వెల్లడించారు
Read Also: Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏడాది.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
Also Read
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
కాగ, 8 కోట్ల రూపాయలతో కంపెనీ తీసుకుని.. 2 కోట్లతో మరమ్మతులు చేయించారు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. మెడికల్ కంపెనీకి పర్మిషన్ తీసుకుని లోపల మాత్రం ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు.. ఆ తయారు చేసిన అల్ఫాజోలాన్ని హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అమ్ముతున్నారు.. ఆల్ఫాజోలం తయారు చేస్తూ ప్లాట్లు, విల్లాలు, భూములు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆల్ఫాజోలం అమ్మి గత ఏడాదిలో రూ. 20 కోట్లు సంపాదించారు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు ఆల్ఫాజోలం సరఫరా చేసి మరో రూ. 60 కోట్ల వరకు సంపాదించుకున్నారని ఎస్పీ రూపేష్ చెప్పుకొచ్చారు
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!