Revanth Reddy : డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Prsident Revanth Reddy today met ED Officials. And Revanth Reddy Says Drugs in Telangana Are being supplied arbitrarily.
తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డ్రగ్స్, గంజాయి ఇతర విషయాల గురించి వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని, గల్లీ గల్లీలో గంజాయి గుప్పు మంటుంది అని నేను అప్రమత్తం చేశానన్నారు. ఈ గుట్కా , మట్కా , డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ అవుతుందని ప్రభుత్వం ను హెచ్చరించానని, చిన్నారి పై జరిగిన లైంగిక దాడి, గంజాయి మత్తులో జరిగిందని ఒక వైపు ప్రభుత్వం చెపుతుందన్నారు.
Also Read
గుడుంబా ను నిషేధించామని చెప్పారని, పాఠశాల నుండి కళాశాల వరకు గంజాయి విస్తరించిందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో మాత్రమే ఉండే ఈ పబ్ లు, ఇప్పుడు తాజాగా 90 పబ్ లకు అనుమతి ఇచ్చారని, 2017 లో డ్రగ్స్ కేసులో 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి హడావుడి చేశారన్నారు. అప్పట్లో ఇన్వెస్ట్ గేషన్ చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు తెలియదని, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..