Revanth Reddy : తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం దళితుల ఓట్లు కోసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాలలో జరుగుతున్న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభలో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నామని, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదారాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ పెట్టింది.. కేవలం రానున్న దళితుల ఓట్లు కొల్లగొట్టడం కోసమేనని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే సంకెళ్లు వేసి జైళ్లకు పంపినవ్ అని ఆయన మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎవరు ఎదురుకున్న వారిని ఉపేక్షించేది లేదన్న కేసీఅర్ నీ కొడుకు,,బిడ్డ పైన ఆరోపణలు వస్థే ఎందుకు భర్తరఫ్ చెయ్యలేదని ఆయన ప్రశ్నించారు.
Also Read : Aadhar Card Lost: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె 2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు 500 వందలకే సిలిండర్లను అందిస్తామని ఆయన అన్నారు. ఇసుక మాఫియాకు అడ్డొచ్చారని దళిత యువకులను తొక్కించిన సంగతి మర్చిపోయావా? అని మండిపడ్డారు. అలాగే.. ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలు వేయించిన సంగతీ మర్చిపోయావా? ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయకపోగా.. అన్యాయమే ఎక్కువ జరుగుతోందని అన్నారు. కేటీఆర్, కవితపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు రేవంత్ రెడ్డి.
Also Read : Corona Tension: ఏపీ, తెలంగాణల్లో కరోనా టెన్షన్
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం