Former MP Ravindra Naik : కేసీఆర్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former MP Ravindra Naik Fired on TRS Government.
తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్ గిజనులను మోసం చేశాడని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం కేసిఆర్ తన గూండాలను పంపి బీజేపీ కార్యాలయం పై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి గిరిజన రిజర్వేషన్పై నివేదిక పంపించలేదన్నారు.
Also Read
గిరిజన జనాభా 9.08 ఉంది జనాభాను దృష్టిలో పెట్టుకొని వెంటనే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, గిరిజనుల వల్ల అధికారంలోకి వచ్చి గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఉద్యోగాల భర్తీ చేయకుండా ప్రజలను తప్పు తోవ్వపట్టించాడని కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!