Ravinder Singh: స్మార్ట్ సిటీ పనులు కేవలం 50 డివిజన్లలో మాత్రమే చేపట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.. డైరెక్టర్లలో జిల్లా కలెక్టర్ కూడా ఉంటారు అని ఆయన చెప్పారు. కలెక్టర్లకు తెలియకుండా ఏ పనులు జరగవు.. అందువల్లనే కలెక్టర్లు దృష్టి సారించలేదు.. రోడ్ల నిర్మాణంలో నాణ్యత గల ఇసుక వాడనందు వల్లనే కలెక్టరేట్ రోడ్డులో పగుళ్లు ఏర్పడుతున్నాయని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు.
Read Also: Motorola Offers: మోటోరోలా బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై రూ 10 వేల డిస్కౌంట్!
Also Read
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఈ పనులు రికార్డు చేసేందుకే ప్రత్యేకంగా మున్సిపల్ లో కొంత మందికే బాధ్యత అప్పగించారు అని రవీందర్ సింగ్ చెప్పారు. స్మార్ట్ సిటీ పనులు కేవలం 50 డివిజన్లలో మాత్రమే చేపట్టాలి.. నిబంధనలకు విరుద్ధంగా బొమ్మకల్ పరిధిలో కూడా చేపట్టారు.. కొన్ని రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారు.. ఇప్పుడు విజిలెన్స్ విచారణ జరుగుతోంది కాబట్టి రాత్రి వేళల్లో రోడ్లు వేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే ప్రభుత్వంతో పాటు అధికారులు స్పందించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!