Rapolu Ananda Bhaskar: బీఆర్ఎస్ కి రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా.. కేసీఆర్ కు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapolu Ananda Bhaskar: బీఆర్ఎస్ కి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామాను లేఖను కేసీఆర్ కి పంపారు. రాపోలు ఆనంద భాస్కర్ తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నా అని రాపోలు పేర్కొన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో నా లాంటి నేతలు ఉన్నారని తెలిపారు. 2022 లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరా అని తెలిపారు.
Read also: Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక నా అనుబంధాన్ని తుంచుకుంటున్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైదరాబాద్ తెలంగాణ భవన్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపానని రాపోలు వ్యాఖ్యానించారు. తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పోరాడేలా నా భవిష్యత్తు కార్యచరణ ఉంటుందన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తా అన్నారు. కుల జన గణన అంశం ఉద్యమాల్లో నా పాత్ర ఉంటుందన్నారు. కేసీఆర్ గణాంకాల కోసం సకల క్జనుల సర్వే మాత్రమే చేశారన్నారు.
Read also: NASA : గ్రహాంతరవాసులు ఉన్నట్లేనా.. 22 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తుంది ..కుల జన గణన దిశగా అడుగులు వేస్తుందన్నారు. నేను ఉద్యమాల వెంట ఉండే వ్యక్తిని అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కంటగింపుగా ఉందన్నారు. తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధిని ఓర్చుకోలేక పోతున్నారని తెలిపారు. నేను ఎవరిపైనా విమర్శలు చేయను..నాకున్న సమాచారం మేరకు ప్రజలను జాగరుకం చేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ అంశాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్ అందరి దృష్టికి తీసుకువెళతా అన్నారు. ఏ పార్టీలోకి వెళతా అనేది చెప్పలేను.. ప్రజా ఉద్యమాల్లో ఉంటా అని క్లారిటీ ఇచ్చారు.
B. Vinod Kumar: అభివృద్ధి కావాలా.. విధ్వంసం కావాలా.. ప్రజలు తేల్చుకోవాలి..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!