Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar Horticultural College:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే.. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా.. ఈ నిరసన గత రెండు రోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులు నిరసన బాట పట్టడంతో ఉద్యాన యూనివర్సిటీ అధికారులు హాస్టల్, మెస్ను మూసివేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోవాలంటూ వైస్ చాన్స్లర్ ఒత్తిడి తెస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు వైస్ చాన్స్లర్ తీరును నిరసిస్తూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. న్యాయం కావాలంటే మెస్, హాస్టల్లు బంద్ చేస్తారా? అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.
Read also: MLA Shankar Nayak: మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదు నేను సైగ చేస్తే..
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
విద్యార్థులు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు జరగలేదని చెబుతున్నారు. తక్షణమే ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక వైస్ చాన్సిలర్ అయి వుండి ఉద్యావనం విస్తరణ గురించి గత మూడు రోజుల నుంచి నిరసన చేస్తున్న అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు మెస్, హాస్టల్లు మూసి వేసి హాస్టల్ల నుంచి వెళ్లిపోవాలని అనడం పై నిలదీసిన ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నారు. ఈనేపల్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కాలేజ్ లో కి విద్యార్థులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా కాలజ్ ప్రొఫెసర్లను కూడా విద్యార్థులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో మండిపడ్డ విద్యార్థులు డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఎవరిని లోనికి రానివ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!