Patnam Mahender Reddy : ఆరోగ్య మహిళ పథకం దేశానికి ఆదర్శం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్ గొముల్ లో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. మహిళల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ పథకం ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. మార్చ్ 8 ప్రారంభం కావాల్సింది కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో జూన్ 14 న ప్రారంభించారని ఆయన వెల్లడించారు.
Also Read : Priyanka Tour: హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక గాంధీ పర్యటన.. వరద బాధితులకు పరామర్శ
Also Read
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
రాష్ట్రంలో ఇప్పటి వరకు 372 మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, వికారాబాద్ జిల్లాలో జూన్ 20న ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దోమ, యాలాల్, రామయ్యగూడ కేంద్రాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నేడు కొత్తగాబంటారం, మోమిన్పేట, ధారూర్, కోటపల్లి, చెన్గోముల్ కేంద్రాలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రతీ మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళకు 4 విడతలుగా మగ శిశువుకు 12 వేలు, ఆడ శిశువుకు 13 వేలు అందజేయనున్నట్లు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. 2800 విలువతో కేసీఆర్ కిట్ లో 16 రకాల వస్తువులు తల్లి, బిడ్డ సంరక్షణ కోసం ఇస్తున్నామని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ కిట్లు ఇప్పటి వరక 43 వేల 320 మంది బాలంతలకు అందించామని ఆయన అన్నారు.
Also Read : Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్ పోసుకుని ప్రియుడు సూసైడ్
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!