Priyanka Tour: హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక గాంధీ పర్యటన.. వరద బాధితులకు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Tour: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం కులు, మండిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులను పరామర్శించి వారితో కలిసి బాధలను పంచుకున్నారు. రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడి పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి.. ప్రజలు నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రభుత్వం తన స్థాయిలో సహాయం, పునరావాసం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో జరిగిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి హిమాచల్ ప్రజల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హిమాచల్ ప్రభుత్వం, ప్రజలు కోరుతున్నారు.
Read Also: Mark Antony: ‘మార్క్ ఆంటోనీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబర్ 15న రిలీజ్
Also Read
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
ఈ పర్యటనలో ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఉన్నారు. జూలై 14, 15 తేదీలలో భారీ వర్షాల కారణంగా.. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి.. కులు, మండి జిల్లాలలో విధ్వంసం సృష్టించాయి. జూన్ 24న ప్రారంభమైన రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్ 11 వరకు రాష్ట్రంలో రూ.8679 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాకుండా.. హిమాచల్ ప్రదేశ్లో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 260 మంది మరణించారు. రాష్ట్రంలో రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుఖూ అంచనా వేసి.. హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
Read Also: Pranitha Subhash: ఇస్కోన్ టెంపుల్ లో మెరిసిన ప్రణీత సుభాష్
తాజావార్తలు
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?