Yadadri: కొండపై పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500.. క్లారిటీ ఇచ్చిన ఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి ఆలయంలో పునర్ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించలేదు అధికారులు.. ఎవ్వరైనా భక్తులు కొండపైకి చేరుకోవాలంటే.. ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు.. లేదా మెట్ల మార్గంలో కూడా కొండపైకి చేరుకోవచ్చు.. అయితే, మే 1వ తేదీ (రేపటి) నుంచి యాదగిరిగుట్టపైకి ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించనున్నారు.. ఇదే, సమయంలో భక్తులకు షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు యాదాద్రి ఆలయ అధికారులు.. కొండపైకి అనుమతించే వాహనాలకు భారీగా పార్కింగ్ రుసుం వసూలు చేయనున్నారు.. కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, గంట దాటితే.. ప్రతీ గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. ఫీజు నుంచి ప్రోటోకాల్, దాతల వాహనాలకు మినహాయింపు ఇచ్చినట్టు ప్రకటించారు.
Read Also: Amaravati: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మరో 2 నెలలు ఉచితంగానే..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అయితే, ఇప్పటి వరకు వాహనాలను కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్న భక్తులు.. వాహనాల పార్కింగ్ ఫీజును చూసి షాకవుతున్నారు.. ఇంత భారీ తరహాలో ఫీజులు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.. మరోవైపు, కొండపైకి వాహనాల అనుమతి, పార్కింగ్ ఫీజులపై క్లారిటీ ఇస్తూ.. మరో ప్రకటన విడుదల చేశారు అధికారులు.. కొండపైకి వచ్చే వాహనాల్లో కేవలం నాలుగు చక్రాల వాహనములకు మాత్రమే ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు.. కొండపైన పార్కింగ్ స్థలం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. భారీ సంఖ్యలో వాహనములు కొండపైకి చేరకుండా నివారించేందుకు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు గమనించాలని యాదాద్రి కార్యనిర్వహణాధికారి ప్రకటించారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!