Palvai Sravanthi: 14న నామినేషన్, ప్రజలనుంచి అనూహ్య స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. గాంధీభవన్లో మునుగోడు సమీక్ష ముగిసింది. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సభలు వుంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 14న నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ప్రజల నుంచి సానుకూల స్పందన ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారానికి వస్తారు. ఆయన నాకు మాటిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి వస్తానని వెంకటరెడ్డి చెప్పారు. ఈనెల ఏడవ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను ఎలక్షన్ కమిషన్ జారీ చేయనుంది.
Read Also: Suryalanka: సూర్యలంక తీరంలో విషాదం.. ముగ్గురు మృతి
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
ఈనెల 14 వరకు నామినేషన్లు స్వీకరించనున్న ఎన్నికల కమిషన్.. 15వ తేదీన స్క్రూటీని చేస్తారు.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా…. నవంబర్ 6న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.ఎలాగైనా ఆ స్థానంలో గెలవాలని పట్టుదలతో ఉంది. అటు బీజేపీ కూడా రాజగోపాల్ రెడ్డిని గెలిపించి నలుగురు ఆర్ లను అసెంబ్లీలో వుంచాలనుకుంటోంది. టీఆర్ఎస్ మాత్రం ఎలాగైనా కాంగ్రెస్ సీటుని కైవసం చేసుకుని హుజూర్ నగర్ ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే దుబ్బాక, హుజూరాబాద్ లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. దీనికి తోడు జాతీయ పార్టీ హడావిడిలో పార్టీ నేతలు బిజీగా వున్నాయి. అయితే ఉప ఎన్నికపై దాని ప్రభావం పడకుండా చూస్తానంటున్నారు సీఎం కేసీఆర్.
Read Also: Rashmika Mandanna: విజయ్ తో లిప్ లాక్.. ఆ బాధను తట్టుకోలేకపోయా
బీజేపీ, టీఆర్ఎస్ లు తమ మధ్యే ప్రధాన పోటీ అని చెబుతున్నా.. అంతిమంగా ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లు మాత్రం కాంగ్రెస్ పై ప్రభావం చూపుతాయి. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరిగింది. కానీ ఫలితాలు వెలువడ్డాక ఆ ప్రభావం ఎక్కువగా కాంగ్రెస్ మీదే కనిపించింది. కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడ్డాయి. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించాలని, గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సూచించింది. కాంగ్రెస్ లో ఐక్యతా రాగం వినిపించి. మునుగోడులో ఎన్ని ఓట్లు సాధిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?