Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Palla Rajeshwar Reddy Fired On Kishan Reddy

Palla Rajeshwar Reddy : కిషన్ రెడ్డి తల,తోక లేకుండా మాట్లాడ్తున్నారు

NTV Telugu Twitter
Published Date :July 15, 2022 , 5:28 pm
By Gogikar Sai Krishna
Palla Rajeshwar Reddy : కిషన్ రెడ్డి తల,తోక లేకుండా మాట్లాడ్తున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ధాన్యం కొనుగోళ్లపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తల తోక లేకుండా మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. తెలంగాణ రైస్ మిల్లులలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని ఆయన తెలిపారు. నెల 15 రోజుల నుంచి తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదని, కేంద్రం వివిధ కారణాలతో బియ్యము తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ధాన్యం సేకరణ పై తెలంగాణ బీజేపీ నాయకులు తలో రకంగా మాట్లాడ్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం వారం రోజుల్లో బియ్యం తీసుకోకపోతే తెలంగాణ బీజేపీ నాయకుల బట్టలు ఉడదీసి కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయితే పీయూష్ గోయల్ తో మాట్లాడాలని, తెలంగాణ బీజేపీ సంగతి రైతులు చూసుకుంటారంటూ ఆయన ధ్వజమెత్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Kishan Reddy
  • LATEST TELUGU NEWS
  • palla rajeshwar reddy

తాజావార్తలు

  • Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!

  • Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?

  • Black Box: కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’.. విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది మృతి..!

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions