Palla Rajeshwar Reddy : కిషన్ రెడ్డి తల,తోక లేకుండా మాట్లాడ్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ధాన్యం కొనుగోళ్లపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తల తోక లేకుండా మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. తెలంగాణ రైస్ మిల్లులలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని ఆయన తెలిపారు. నెల 15 రోజుల నుంచి తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదని, కేంద్రం వివిధ కారణాలతో బియ్యము తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ధాన్యం సేకరణ పై తెలంగాణ బీజేపీ నాయకులు తలో రకంగా మాట్లాడ్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం వారం రోజుల్లో బియ్యం తీసుకోకపోతే తెలంగాణ బీజేపీ నాయకుల బట్టలు ఉడదీసి కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయితే పీయూష్ గోయల్ తో మాట్లాడాలని, తెలంగాణ బీజేపీ సంగతి రైతులు చూసుకుంటారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Also Read
తాజావార్తలు
-
ASUS Dawn 7S Ryzen Edition: 16GB RAM, Ryzen AI చిప్తో.. Asus Dawn 7S Ryzen Edition ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
-
Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!