లాక్ డౌన్ లో ఆగని లోన్ యాప్స్ ఆగడాలు..7 మంది సూసైడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో సహా 28 మంది అరెస్ట్ అయ్యారు. సుత్రదారి జెన్నిఫర్ కోసం ఇంకా గాలిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూర్ ముంబై, ఢిల్లీలోనూ అధిక బాధితులు ఉన్నారు. నిర్వాహకులు వేదింపులు తాళలేక తెలంగాణలో ఇప్పటికే ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చైనాలో ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్ లుగా పనిచేస్తున్నారు జెన్నిఫర్, వాంగ్ జియాంగ్. ఇద్దరు కలిసి 2019 నవంబర్ లో ఢిల్లీలో మూడు సంస్థలు ప్రారంభించారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బెంగుళూరు బాధ్యతలు చూసుకున్న జీయాంగ్.. గత ఏడాది లాక్ డౌన్ కు ముందు చైనా వెళ్లిపోయారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై బాధ్యతలు ల్యాంబోకి అప్పగించి జకార్తా వెళ్ళాడు జెన్నిఫర్. ఆన్లైన్ లోన్ యాప్ లతో 7 నెలల్లో 30 వేల కోట్లు లావాదేవీలు జరగగా..11 వేల కోట్ల లాభం పొందారు చైనా నిర్వాహకులు. వచ్చిన లాభంతో వర్జిన్ ఐలాండ్ లో ఉన్న బినామీ ఖాతాలోకి నగదు బదిలీ చేశారు. దశల వారీగా వందల కోట్ల రూపాయలు షంఘైకు తరలించారు. ఒక్క రోజులో రూ. 250 కోట్లు రుణంగా నిర్వాహకులు ఇచ్చారు. అయితే.. నిర్వాహకులు ఖాతాలో నుండి రూ. 315 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
తాజావార్తలు
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!