Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Niranjan Reddy Sensational Comments On Minister Sneezes

Niranjan Reddy: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గం.. మంత్రి తుమ్మలపై నిరంజన్‌ రెడ్డి ఫైర్

Published Date :April 1, 2024 , 12:12 pm
By Bhanu
Niranjan Reddy: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గం.. మంత్రి తుమ్మలపై నిరంజన్‌ రెడ్డి ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Niranjan Reddy: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పరిస్థితి చూస్తే ఏడుపు వస్తుందన్నారు. రైతులు పంటలు కాలుస్తుంటే దుఃఖం అవుతుందని తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల మాట్లాడడం దుర్మార్గమన్నారు. రైతుల గురించి తుమ్మల ఎందుకు అలా మాట్లాడు తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు ముందు చూపు లేకపోవడం వల్లే ఈ కరువు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని వచ్చినా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు.

Read also: kendriya vidyalaya: కేవీల్లో ప్రవేశాలకు మొదలైన దరఖాస్తులు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే..?!

Also Read

  • Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
  • Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
  • Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!

రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా.. మొత్తం చర్చను రాజకీయాల వైపు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో 15000 రైతు బాదు, 500 రూపాయల బోనస్ ఇస్తాం.. ఏమైంది? రైతు కుటుంబం నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు రైతుల గురించి తెలుసుకుని వారి గురించి మాట్లాడుతున్నారు. యాసంగి పంటలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని హరీశ్‌రావుతో కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మా మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ ను పదే పదే తిట్టిపోస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

Read also: Arvind Kejriwal: తిహార్ జైలుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్

తీవ్ర కరువు ఉన్నప్పటికీ తెలంగాణకు నీరందించి, సస్యశ్యామలం చేసి, ప్రశాంతంగా తీర్చిదిద్దింది బీఆర్ ఎస్ కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీ, 500 బోనస్ ఇచ్చి గత వ్యవసాయ శాఖ మంత్రి కంటే మంచి పేరు సంపాదించుకోవద్దని తుమ్మలకు సూచించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని, అది ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాడుతామన్నారు. తుది శ్వాస విడిచిన వారెవరో ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Read also: Tillu squre: 100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!

ఇక మరోవైపు ఆదిలాబాద్ జైనాథ్ మండలంలోని కాప్రి, ఉమ్రి, కరింజి గ్రామాలలో రైతులు నష్ట పోయిన మిర్చి, జొన్న పంటలను రైతులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. అదిలాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ సమావేశాలు, జాయినింగ్ కార్యక్రమాలు తప్ప రైతులపై దృష్టి సారించ కపోవడం వారి అసమర్ధ పాలకు నిదర్శమని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాల్ శంకర్ సైతం రైతుల పక్షాన నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రైతు బంధు ఇంకా అందలేదని, పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్‌ రికార్డు బ్రేక్‌!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • niranjan reddy
  • Niranjan Reddy comments
  • Niranjan Reddy key comments
  • Niranjan Reddy sensational comments on minister sneezes

తాజావార్తలు

  • Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!

  • Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…

  • Aadhar Update Charges: ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..

  • West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..

  • Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions