Niranjan Reddy : అంతటి మూర్ఖున్ని ఎక్కడా చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మూర్ఖుడు తెలంగాణకు ఎన్టీఆర్ పరిపాలించే వరకు వరి అన్నం తెలియదు అంటున్నాడని.. అంతటి మూర్ఖున్ని ఎక్కడా చూడలేదంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1100 ,1200 ఏళ్ల క్రితమే తెలంగాణలో వరి సాగయిందని ఆయన వివరించారు. దానికి కొనసాగింపు కాకతీయ, రెడ్డి రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువుల కింద వరి సాగయిందన్నారు. చరిత్ర తెలియని మూర్ఖులు ఎన్టీఆర్ వచ్చాకనే వరి అన్నం తెలిసిందని అంటున్నారని ఆయన మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష, మూర్ఖపు పాలన కారణంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతిని తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని గ్రామాలు నివాస యోగ్యంగా మారాయన్నాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Also Read : China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
ఉపాధి అవకాశాలు పెరిగితే ఊర్లు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సాగునీటి వసతితోపాటు, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తుండటంతో బీళ్లన్నీ పొలాలుగా మారుతున్నాయన్న నిరంజన్ రెడ్డి.. దీంతో గ్రామాల్లో దారులు సమస్యగా తయారయ్యాయన్నారు. కాగా, తుల్పునూరుకు చెందిన రుక్మాకర్ రెడ్డిని అభినందించారు మంత్రి నిరంజన్ రెడ్డి. 35 ఏండ్ల తర్వాత అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చిన రుక్మాకర్.. మేకలు పెంచుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దళితబంధులో కూడా ఇలాంటి యూనిట్లు అందిచవచ్చని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!