Hyderabad NIA Office: ఎన్.ఐ.ఏ. విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం, ఏపీలోని 2 చోట్ల సోదాలు చేసింది.
ఈసందర్భంగా.. నిజామాబాద్ లో ఒకరిని అదుపులోకి తీసుకొని.. ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని ఇంకొందరికి నోటీసులిచ్చారు. ఈవిధంగా.. నోటీసులు అందుకున్న వారిలో 10 మంది నేడు ఎన్ఐఏ కార్యాలయ ఉన్నతాధికారుల ఎదుట హాజరయ్యారు. నిన్ని రోజైన ఆదివారం సోదాల సందర్భంగా అరెస్టు చేసిన సమీర్ (బోధన్).. ఫిరోజ్ (ఆదిలాబాద్).. మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ (జగిత్యాల).. ఇలియాస్ ( నెల్లూరులోని బుజ్జి రెడ్డి పాళ్యం)లను ఎన్ఐఏ కోర్టులో ఇవాళ ప్రవేశపెట్టారు. అయితే.. పీఎఫ్ఐ కార్యకలాపాలు నిర్వహించిన కరాటే ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ తో పాటు 28 మందిపై నిజామాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. నిజామాబాద్ బేస్ క్యాంప్ గా కరాటే శిక్షణ.. లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాలను పీఎఫ్ఐ నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!