uttam kumar reddy: మోదీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో తాజాగా ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. జూన్ 5న రాహుల్ గాంధీని, జూన్ 8న సోనియాగాంధీని తమ ముందు హాజరు కావాలని కోరింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డు చేసుకోనున్నారు ఈడీ అధికారులు. అయితే కాంగ్రెస్ నాయకులకు సమన్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా విమర్శించారు. గతంలో ఈ కేసులో మల్లిఖార్జున ఖర్గేను ఈడీ ప్రశ్నించింది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని తప్పు పట్టారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వాతంత్య్ర సమరయోధులు పెట్టిన సంస్థ పేరుు డ్యామేజ్ చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకు నోటిసులు ఇవ్వడాన్ని ఖండించారు. కీసరలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ లో పాల్గొన్న ఆయన రాజకీయ తీర్మానాలపై చర్చ జరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారని.. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం సమావేశాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రం దివాళా తీయడానికి కేసీఆర్ విధానాలే కారణం అని విమర్శించారు. ప్రయారీటీ లేని పనులు.. ఇబ్బడి ముబ్బడి అప్పులు సరికాదని అన్నారు. అప్రాధాన్యత పనులు చేయడం వల్లే అప్పులు అని అన్నారు.
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
తాజావార్తలు
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!