Kotha Prabhakar Reddy: నేడు ఐటీ ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotha Prabhakar Reddy: తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రిజనార్దన్ రెడ్డి.. ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో.. సోదాల అనంతరం ఐటీ విచారణకు రావాల్సిందిగా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. 84 గంటల పాటు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, ఆన్లైన్ లావాదేవీల ఆధారంగా పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు సూచించారు. శేఖర్ రెడ్డితో పాటు జానారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇవాళ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి ఐటీ ఎదుట హాజరుకానున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి సమయం కోరనున్నారు. గురువారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హాజరుకావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
Read also: Sandeepa Dhar Pics: సందీప ధార్ హాట్ స్టిల్స్.. కుర్రాళ్ల కళ్లన్నీ బ్యూటీపైనే
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 50 బృందాలుగా ఏర్పడిన అధికారులు బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ నేత కొండపల్లి మాధవ్ ఇళ్లపై సోదాలు జరిగాయి. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాల కారణంగా ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఒకేసారి ముగ్గురు నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కిందటే బీఆర్ఎస్ నేతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించనప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లు, సంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
Harsha Missing Case: మల్కాజ్గిరి హర్షవర్ధన్ కిడ్నాప్ కేసు.. కడప వాసి స్కెచ్
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!