Komatireddy Venkat Reddy : పార్టీ మారడంపై ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా మునుగోడులో మీడియా సమావేశాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండిపడ్డారు. మంత్రికి ఇన్ని నియోజకవర్గాలు ఉండగా మునుగోడులో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయడంలో ఉన్న అంతర్యమేమిటి అని ఆయన ప్రశ్నించారు. మంత్రికి సూర్యాపేటలో గెలిచే దిక్కు లేదు గానీ మునుగోడులో తిరగడం ఏమిటి అంటూ ఆయన మండిపడ్డారు. దళితులు తక్కువగా ఉన్న గ్రామాలు ఎంచుకుని దొంగలలాగా ప్రొటో కాల్ లేకుండా పంపిణీ చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.
Kishan Reddy : మీ నుండి బాప్-బేటా పాలన నేర్చుకోవాలా
Also Read
అయితే. కొన్ని రోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఒకవేళ మారాల్సి వస్తే అందరిని ఒప్పించి… సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మునుగోడులో పోటీ చేయలా వద్దా అనేది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అయినా ఎంపీగా వచ్చిన మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!