MMTS : అలర్ట్.. రాత్రంతా తిరగనున్న MMTS రైళ్లు
- HYD: రాత్రంతా తిరగనున్న MMTS రైళ్లు
- రేపు ఉదయం 4.40 వరకు తిరగనున్న MMTS రైళ్లు
- వినాయక నిమజ్జనం సందర్భంగా రైల్వే శాఖ నిర్ణయం
- సికింద్రాబాద్-ఫలక్ నుమా.. సికింద్రాబాద్-హైదరాబాద్
- హైదరాబాద్-లింగంపల్లి.. లింగంపల్లి-ఫలక్నుమా
- ఫలక్నుమా-సికింద్రాబాద్ మధ్య తిరగనున్న 8 MMTS రైళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్లో రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు రాత్రంతా MMTS రైళ్లను నడపనున్నారు. ఈ సదుపాయం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగనుంది. రేపు ఉదయం 4.40 గంటల వరకు MMTS రైళ్లు నిరంతరంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
రైల్వే శాఖ సమాచారం ప్రకారం మొత్తం 8 ప్రత్యేక MMTS రైళ్లు వివిధ మార్గాల్లో నడపబడనున్నాయి.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- సికింద్రాబాద్ – ఫలక్నుమా
- సికింద్రాబాద్ – హైదరాబాద్
- హైదరాబాద్ – లింగంపల్లి
- లింగంపల్లి – ఫలక్నుమా
- ఫలక్నుమా – సికింద్రాబాద్
ఈ రైళ్లు భక్తులకు రాత్రి వేళల్లో సులభంగా గణేశ్ నిమజ్జన ప్రాంతాలకు చేరుకునేలా ఉపయోగపడనున్నాయి.
భక్తులకు రైల్వే సౌకర్యం
ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో రద్దీ తీవ్రంగా పెరుగుతుందనే దృష్ట్యా, రాత్రి బస్సులు, ప్రత్యేక వాహనాల తోపాటు ఈసారి MMTS రైళ్లను రాత్రంతా నడపడం విశేషం. పోలీసులు, GHMCతో కలిసి రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భక్తులు, ప్రయాణికులు రాత్రివేళల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవడానికి MMTS సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రద్దీ ప్రాంతాలకు వెళ్లే ముందు వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను మాత్రమే ఉపయోగించుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!