Minister KTR: మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పులా పారేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా మారింది. వరంగల్ బహిరంగ సభలో కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. నేను చెప్పేది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలి. నా మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా విసిరేస్తానన్నారు.
కేంద్రానికి తెలంగాణ 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ కేంద్రం తిరిగి ఇచ్చింది కేవలం లక్ష 68 వేల 647 కోట్లు మాత్రమే అన్నారు కేటీఆర్. నిరూపిస్తే ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలుపుతారు. బీజేపీ దీనికి కూడా వెనకాడదని ఆరోపణలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీల నాయకులు పచ్చి మోసగాళ్లు.. వారిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలి. మన పార్టీనే ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉండదన్నారు కేటీఆర్.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
2001 లో కేసీఆర్ పేరున్న నాయకుడు కాదు. పెద్ద ఎవరికి తెలియని వ్యక్తి. అప్పుడు చంద్రబాబు. కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ, ఈ రోజు మెరుగుతున్న కుక్కలకు బట్టెబాజ్ గాళ్లకు మొఖం ఉందా అన్నారు. ఎవడు సంజయ్, ఎవడు రేవంత్. మోదీని బట్టేబాజ్ అనరాదా, అమిత్ షా ను తిట్టారదా కానీ మేము అలా మాట్లాడం.మాకు సభ్యత ఉంది. బఫేర్ నాయకులు, బెక్యూబ్ నాయకులు బీజేపీ నేతలు. బీజేపీ నాయకులు చిల్లర గాళ్ళు. గఫర్ పార్టీ బీజేపీ. కరీంనగర్ లో ఏం చెయ్యని ఎంపీ పాలమూరు లో ఏదో చేస్తాడట. చెప్పిన మాటలు అన్ని మరిచి ఒకడు కేవలం కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.
కిషన్ రెడ్డి మంత్రిగా ఉండడం తెలంగాణకు దౌర్భాగ్యం. మోడీ ఎందుకు బోడి ఎందుకు. బోడి బీజేపీ ఎందుకు మాకు. గుజరాత్ లో తయారు అయ్యే రైలు బోగీలో మా తెలంగాణ వారి పైసలు ఉన్నాయి. ఎవరి పైసలు ఎవరు తింటున్నారు? చట్టాన్ని తుంగలో తొక్కిన ఈ బీజేపీ నాయకులు ఏమనాలి. 67 ఏళ్లలో ఎవ్వరు చేయని పనులు ఇప్పుడు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. మఠం లకు వచ్చే పైసల్లో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారట.. ఇలాంటోళ్లు మనకు చెబుతారట అని ఎద్దేవా చేశారు కేటీఆర్.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!