Jagadish Reddy: ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. దేశ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమైన పద్దతిలో పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తరువాత కూటములుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు, ప్రస్తుతం బీజేపీ పార్టీ దేశ అభివృద్ధిలో విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ దేశ భవిష్యత్తుకు సరైన ప్రణాళిక లేకపోవడమే కాకుండా..అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
- TG SET 2026 Notification: టీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు తేదీ వివరాలిలా..
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
దేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నప్పటికీ..ఒక్క ప్రభుత్వం కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిగా ఉపయోగించలేదని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలం అయిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం పక్కన పెడితే దేశం దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీదే అని విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు అవసరమైన విధంగా పక్కా ఎజెండాతో పార్టీ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
-
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!