Operation Sindoor: పాక్పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్
- పాక్పై దాడిలో వైమానిక దళానిదే కీలక విజయం.. దేశ రక్షణకు ఆర్థిక పరిస్థితి మాత్రమే సరిపోదు, సైన్యం చాలా ముఖ్యం.. డిఫెన్స్ సెమినార్లో వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్పై దాడుల్లో భారత వైమానిక దళం వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన అన్నారు. సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్ని పంపిందని ఆయన చెప్పారు.
Read Also: Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
సుడాన్లో సంఘర్షణ ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించడం, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం, శత్రువుల్ని లొంగదీసుకోవడానికి కొన్ని గంటల్లోనే పాకిస్తాన్లోని అనేక స్థావరాలపై దాడి చేయడం వంటివి వైమానిక దళం చేసిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇటీవల వెనిజులా, ఇరాక్ పరిస్థితుల్ని ఉదహరిస్తూ.. కేవలం ఆర్థిక బలం మాత్రమే జాతీయ భద్రతకు హామీ ఇవ్వదని, పటిష్టమైన సైన్యం కూడా అవసరమే అని చెప్పారు. దీనికి ఉదాహరణను చెబుతు.. ఒకప్పుడు భారత్, చైనాలు ప్రపంచంలో 60 శాతం జీడీపీపి కలిగి ఉన్నామని, కానీ వలస పాలనలోకి వెళ్లకుండా నిలువరించలేకపోయామని అన్నారు. పటిష్టమైన సైన్యం లేకపోతే మనల్ని ఎవరైనా లొంగదీసుకోవచ్చని, సైనిక శక్తిని ఉపయోగించాలనే సంకల్పం అంతకన్నా ముఖ్యమైందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!