రైతులను బీజేపీ ప్రభుత్వ పెద్దలు ముంచేశారు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విత్తన ధృవీకరణ సంస్థ నూతన భవన,గోదాము శంకుస్థాపన చేసారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పారుక్ హుసేన్, జెడ్పి చైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేశారు. ప్రభత్వలు రైతుల కోసం పనిచేయాలి. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ పెద్దలు దేశ రైతులను రోడు మీద వదిలేచారు. రాష్ట్ర లో ఉన్న 70లక్షల మంది రైతులకోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే, బిజెపి మంత్రులు తెలంగాణ మంత్రులు అవమానించారు అని అన్నారు. రైతులను నటెంట ముంచారు బీజేపీ ప్రభుత్వ పెద్దలు.
ఇక గతంలో వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మలని అన్నారు. పంట ఎక్కువ దిగుబడి వస్తే వద్దు అంటున్నారు ఇప్పుడు రైతులు ఎక్కడికి వెళ్ళాలి. ఆయిల్ పామును రైతులు పెద్ద ఎత్తున్న అందిపుచుకోవాలి. ఆయిల్ పామ్ తో మంచి లాభాలు ఉన్నాయి. రాష్ట్రంలో సెరికల్చర్ పండించే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లాలి. రాష్ట్రలోనే మొట్ట మొదటగా సిద్దిపేట మార్కెట్ యార్డ్ ISO సర్టిఫికేట్ వచ్చింది అని పేర్కొన్నారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!