Hyderabad: హరీష్ రావు ట్వీట్కు బీజేపీ శ్రేణులు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది.
హిరణ్యకశిపుడిని అంతం చేసేందుకు లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యారని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నరసింహ జయంతిని జరుపుకుంటున్నామని బీజేపీ తెలిపింది. నరసింహ జయంతి అంటే చెడుపై మంచి సాధించిన విజయం అని కూడా తెలిపిన బీజేపీ.. అలా సరిగ్గా నరసింహ జయంతి నాడే తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్నారని, తెలంగాణలో కొనసాగుతున్న చెడును అంతం చేసేందుకే ఈ పర్యటన సాగుతోందన్న అర్థం వచ్చేలా బీజేపీ సదరు ట్వీట్ను పోస్ట్ చేసింది. అయితే ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
బీజేపీ ట్వీట్
Sri Lakshmi Narasimha Swamy appeared to kill the demon Hiranyakashipu. #NarasimhaJayanti signifies the victory of good over evil.
Not a coincidence, but a fierce avatar of Vishnu, a Slayer of evil in #Telangana. https://t.co/iC8O1nGGVP
— BJP Telangana (@BJP4Telangana) May 14, 2022
డీకే అరుణ:
హరీశ్ రావు చేసిన ట్వీట్కు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ‘థ్యాంక్యూ హరీశ్ రావుజీ #AmitShahVisitsTelangana ట్విట్టర్ ట్రెండింగ్లో మీరూ పాల్గొన్నందుకు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Thank you for participating in the #AmitShahVisitsTelangana Twitter trend, @trsharish Ji.
Hope you will also contribute to #BJP4Telangana.✌️ https://t.co/WqZDRHn8Sm
— D K Aruna (@aruna_dk) May 14, 2022
ధర్మపురి అరవింద్
హరీశ్ రావు చేసిన ట్వీట్కు పర్యావరణ సమతుల్యత & జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి వలస పక్షులు చాలా అవసరం !తెలంగాణలో అభివృద్ధిలో డొల్లతనానికి కారణమైన చెదపురుగులు, చీడపీడలు తినడానికి కూడా వస్తారు! ఇది సహ-సంఘటన కాదు, కానీ మానవజాతిని రక్షించడానికి ప్రకృతి చట్టం! అంటూ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేసారు.
#AmitShahInSangramaYatra
Migratory birds are essential for maintaining ecological balance & biodiversity !In Telangana, they also come to eat away termites, pests causing hollowness in the development!
Its no co-incidence, but law of Nature to protect mankind !@AmitShah https://t.co/XnLeyradyg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) May 14, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!