Hyderabad: హరీష్ రావు ట్వీట్కు బీజేపీ శ్రేణులు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది.
హిరణ్యకశిపుడిని అంతం చేసేందుకు లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యారని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నరసింహ జయంతిని జరుపుకుంటున్నామని బీజేపీ తెలిపింది. నరసింహ జయంతి అంటే చెడుపై మంచి సాధించిన విజయం అని కూడా తెలిపిన బీజేపీ.. అలా సరిగ్గా నరసింహ జయంతి నాడే తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్నారని, తెలంగాణలో కొనసాగుతున్న చెడును అంతం చేసేందుకే ఈ పర్యటన సాగుతోందన్న అర్థం వచ్చేలా బీజేపీ సదరు ట్వీట్ను పోస్ట్ చేసింది. అయితే ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
బీజేపీ ట్వీట్
Sri Lakshmi Narasimha Swamy appeared to kill the demon Hiranyakashipu. #NarasimhaJayanti signifies the victory of good over evil.
Not a coincidence, but a fierce avatar of Vishnu, a Slayer of evil in #Telangana. https://t.co/iC8O1nGGVP
— BJP Telangana (@BJP4Telangana) May 14, 2022
డీకే అరుణ:
హరీశ్ రావు చేసిన ట్వీట్కు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ‘థ్యాంక్యూ హరీశ్ రావుజీ #AmitShahVisitsTelangana ట్విట్టర్ ట్రెండింగ్లో మీరూ పాల్గొన్నందుకు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Thank you for participating in the #AmitShahVisitsTelangana Twitter trend, @trsharish Ji.
Hope you will also contribute to #BJP4Telangana.✌️ https://t.co/WqZDRHn8Sm
— D K Aruna (@aruna_dk) May 14, 2022
ధర్మపురి అరవింద్
హరీశ్ రావు చేసిన ట్వీట్కు పర్యావరణ సమతుల్యత & జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి వలస పక్షులు చాలా అవసరం !తెలంగాణలో అభివృద్ధిలో డొల్లతనానికి కారణమైన చెదపురుగులు, చీడపీడలు తినడానికి కూడా వస్తారు! ఇది సహ-సంఘటన కాదు, కానీ మానవజాతిని రక్షించడానికి ప్రకృతి చట్టం! అంటూ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేసారు.
#AmitShahInSangramaYatra
Migratory birds are essential for maintaining ecological balance & biodiversity !In Telangana, they also come to eat away termites, pests causing hollowness in the development!
Its no co-incidence, but law of Nature to protect mankind !@AmitShah https://t.co/XnLeyradyg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) May 14, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!