Minister Harish Rao: భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రంజాన్కి కానుకలు అందించలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao: భారత దేశంలో తెలంగాణ తప్పా ఏ రాష్ట్రం కూడా ముస్లింలకు రంజాన్ పండగ కానుకలను అందించలేదని, గత ప్రభుత్వాలు ముస్లింలకు పండగ కానుకను అందించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్ లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండగలకు సరుకులు అందిస్తున్నారమని ఆయన వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka: మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రిని అడిగి భజన శాఖ తీసుకోవాలి..
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఉంటేనే అన్ని రంగాల్లో ముందున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమనే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. సిద్ధిపేట అన్ని రంగాల్లో ముందుంది అని వెల్లడించారు. తడి, పొడి చెత్త వేరు చేసి ప్రజలు మున్సిపల్ బండికి అందివ్వాలని సూచించారు. ఇళ్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదని, వీధులు కూడా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా మన ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు రంజాన్ పండగకు కానుకలను అందించలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం