Harish Rao: మనం విడిపోయి అభివృద్ధి చెందాం..వారు వెనుకపడి పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు.
కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను అమ్మితే మనం కాపాడుకుంటున్నామని హరీష్ రావు అన్నారు. వేలాది కార్మికులు ఆర్టీసీలో పని చేస్తున్నారని.. ఎంతో మంది జీవితాలకు తోడుంటుందని, ఆర్టీసీ మనందరిది, దీన్ని కాపాడుతోవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట బస్ స్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డాగా ఉందని అన్నారు. వేలాది మందికి సౌకర్యం కల్పించడానికి బస్ స్టాండ్ పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. ఢిల్లీకి ఉద్యమ గళాన్ని వినిపించిన అడ్డా ఈ బస్టాండ్ గడ్డ అని అన్నారు.
Also Read
అవార్డుల గడ్డ ఈ సిద్ధిపేట గడ్డ అని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ అవార్డులు సాధిస్తున్నామని.. ప్రజల భాగస్వామ్యంతో ఈ అవార్డులు సాధిస్తున్నామని హరీష్ రావు అన్నారు. కార్మికుల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని.. విద్యా, వైద్యం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను డెవలప్ చేసుకుంటున్నామని అన్నారు. ఒక ఏడాదిలో సిద్ధిపేటకు రైలు వస్తుందని..ఐటీ పార్క్, సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకొస్తా అని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!