Gangula Kamalakar: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని కేంద్రం చూడలేకపోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి ఉచిత బియ్యం ఇచ్చిందని అన్నారు. ఉచిత బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రూ. 4720 కోట్ల భారం పడిందని అన్నారు.
మిల్లులో ఉన్న వడ్లు, బియ్యంపై ఎఫ్ సీ ఐకి ఎలాంటి అధికారం లేదని గంగుల అన్నారు. బియ్యం ఇచ్చాకే ఎఫ్ సీ ఐకి అధికారం వస్తుందని అన్నారు. తనిఖీల్లో తేడాలు వచ్చినా చర్యల తీసుకోలేదని ఆరోపణలు చేస్తున్నారని.. మార్చ్ లో ఆరు జిల్లాల్లో 40 మిల్లుల్లో ఎఫ్ సీ ఐ తనిఖీలు చేశారని..40,63,000,00 బ్యాగుల ధాన్యం మా వద్ద ఉందని..4,53,896 బ్యాగుల్లో తేడా ఉందని అన్నారు. ఒక్క గింజా తేడా వచ్చినా ప్రభుత్వ ఊరుకోదని..ముక్కు పిండి వసూలు చేస్తామని అన్నారు. రెండోసారి తనిఖీలు చేసి కేవలం 10 మిల్లుల్లో తేడా ఉందని అన్నారు. ఇప్పటికే మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టిందని, రెండు మిల్లుల్లో ధాన్యం రికవరీ చేశామని వెల్లడించారు.
Also Read
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
చిన్న చిన్న సాకులతో ధాన్యం కొనుగోలు చేయబోమన ఎఫ్ సీ ఐ ప్రతీసారి అనడం తగదని ఆయన అన్నారు. ఎఫ్ సీ ఐ ధాన్యాన్ని తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు లేనిది ఎఫ్.సి.ఐ. మాపై ఎందుకు దాడి చేస్తోంది.? అని ప్రశ్నించారు. ఆయిల్ కంపెనీలు మా పరిధిలో లేవని.. పెట్రోల్, ఢిజిల్ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పామని.. స్టాకు ఉండీ కూడా ప్రజలకు పెట్రోల్, డిజిల్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని గంగుల అన్నారు. మొత్తం 6584 కొనుగోలు కేంద్రాల్లో, 4200 కేంద్రాలలో పూర్తి 47,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!