Gangula Kamalakar: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని కేంద్రం చూడలేకపోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి ఉచిత బియ్యం ఇచ్చిందని అన్నారు. ఉచిత బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రూ. 4720 కోట్ల భారం పడిందని అన్నారు.
మిల్లులో ఉన్న వడ్లు, బియ్యంపై ఎఫ్ సీ ఐకి ఎలాంటి అధికారం లేదని గంగుల అన్నారు. బియ్యం ఇచ్చాకే ఎఫ్ సీ ఐకి అధికారం వస్తుందని అన్నారు. తనిఖీల్లో తేడాలు వచ్చినా చర్యల తీసుకోలేదని ఆరోపణలు చేస్తున్నారని.. మార్చ్ లో ఆరు జిల్లాల్లో 40 మిల్లుల్లో ఎఫ్ సీ ఐ తనిఖీలు చేశారని..40,63,000,00 బ్యాగుల ధాన్యం మా వద్ద ఉందని..4,53,896 బ్యాగుల్లో తేడా ఉందని అన్నారు. ఒక్క గింజా తేడా వచ్చినా ప్రభుత్వ ఊరుకోదని..ముక్కు పిండి వసూలు చేస్తామని అన్నారు. రెండోసారి తనిఖీలు చేసి కేవలం 10 మిల్లుల్లో తేడా ఉందని అన్నారు. ఇప్పటికే మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టిందని, రెండు మిల్లుల్లో ధాన్యం రికవరీ చేశామని వెల్లడించారు.
Also Read
- Harish Rao : 'కరెంట్ ఉంటేనే వార్త'.. హరీష్ ఫైర్.!
- Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
చిన్న చిన్న సాకులతో ధాన్యం కొనుగోలు చేయబోమన ఎఫ్ సీ ఐ ప్రతీసారి అనడం తగదని ఆయన అన్నారు. ఎఫ్ సీ ఐ ధాన్యాన్ని తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు లేనిది ఎఫ్.సి.ఐ. మాపై ఎందుకు దాడి చేస్తోంది.? అని ప్రశ్నించారు. ఆయిల్ కంపెనీలు మా పరిధిలో లేవని.. పెట్రోల్, ఢిజిల్ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పామని.. స్టాకు ఉండీ కూడా ప్రజలకు పెట్రోల్, డిజిల్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని గంగుల అన్నారు. మొత్తం 6584 కొనుగోలు కేంద్రాల్లో, 4200 కేంద్రాలలో పూర్తి 47,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!