Mallu Ravi: కొండారెడ్డి పల్లి జవాన్ కుటుంబానికి న్యాయం ఎప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకి చెందిన అమరవీరులకు న్యాయం చేయకుండా బీహార్ వెళ్లి బాధితులకు చెక్కులు పంపిణీ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి కేసీఆర్ తీరుపై విమర్శలు చేశాఉఉ. కొండారెడ్డి పల్లి లో యాదయ్య అనే వ్యక్తి జవాన్ గా పని చేశారు. 2013 లో జమ్ము లో టెర్రరిస్ట్ ల దాడిలో చనిపోయారు. ఆయనను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది అమలు కాలేదన్నారు. ఐదు ఎకరాల భూమి ఇస్తా అన్నారు.. పిల్లల చదువుల కోసం డబ్బులు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు సెంట్ భూమి ఇవ్వలేదు
యాదయ్య భార్య సుమతికి ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్ ఇచ్చారు. కానీ జాయినింగ్ కోసం వెళ్తే..ఆ పోస్ట్ లో ఇంకొకరు ఉన్నారు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు భూమి లేదు…ఇల్లు లేదు. ఈ జవాన్ కుటుంబాన్ని ఆదుకోండి అని జిల్లా కలెక్టర్ కి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కానీ స్పందన లేదన్నారు మల్లు రవి. పుల్వమా దాడిలో చనిపోయిన వారిని ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లారు. కానీ తెలంగాణ లో కొండారెడ్డి పల్లి కి చెందిన జావాన్ కుటుంబం కి మాత్రం చేతులు రాలేదు. పాట్నా వరకు వెళ్ళారు.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
Read Also: Suman: చావుబతుకుల మధ్య సుమన్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
కానీ తెలంగాణ లో అమర జవాన్ కి ఎందుకు సాయం చేయరని మల్లు రవి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల డబ్బులు బీహార్ వాళ్లకు ఇచ్చారు కానీ..ఇక్కడి అమర జవాన్ లను ఎందుకు ఆదుకోవడం లేదు. తెలంగాణలో అన్యాయం కి గురైన వారిని అదుకోకుండా బీహార్ వరకు వెళ్ళారు. మీ ఉద్దేశం మంచిదే అయితే…ముందు తెలంగాణ లో అమర జవాన్ ల కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు మల్లు రవి. ప్రభుత్వం స్పందించక పోతే నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయము ముందు సత్యాగ్రహ దీక్షచేస్తానన్నారు మల్లు రవి. అమర జవాన్ యాదయ్య భార్య.. పిల్లలు గాంధీ భవన్ కి వచ్చి కాంగ్రెస్ నేతలకు తమ ఇబ్బందుల్ని వివరించారు.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!