Mallu Ravi: కొండారెడ్డి పల్లి జవాన్ కుటుంబానికి న్యాయం ఎప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకి చెందిన అమరవీరులకు న్యాయం చేయకుండా బీహార్ వెళ్లి బాధితులకు చెక్కులు పంపిణీ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి కేసీఆర్ తీరుపై విమర్శలు చేశాఉఉ. కొండారెడ్డి పల్లి లో యాదయ్య అనే వ్యక్తి జవాన్ గా పని చేశారు. 2013 లో జమ్ము లో టెర్రరిస్ట్ ల దాడిలో చనిపోయారు. ఆయనను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది అమలు కాలేదన్నారు. ఐదు ఎకరాల భూమి ఇస్తా అన్నారు.. పిల్లల చదువుల కోసం డబ్బులు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు సెంట్ భూమి ఇవ్వలేదు
యాదయ్య భార్య సుమతికి ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్ ఇచ్చారు. కానీ జాయినింగ్ కోసం వెళ్తే..ఆ పోస్ట్ లో ఇంకొకరు ఉన్నారు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు భూమి లేదు…ఇల్లు లేదు. ఈ జవాన్ కుటుంబాన్ని ఆదుకోండి అని జిల్లా కలెక్టర్ కి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కానీ స్పందన లేదన్నారు మల్లు రవి. పుల్వమా దాడిలో చనిపోయిన వారిని ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లారు. కానీ తెలంగాణ లో కొండారెడ్డి పల్లి కి చెందిన జావాన్ కుటుంబం కి మాత్రం చేతులు రాలేదు. పాట్నా వరకు వెళ్ళారు.
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
Read Also: Suman: చావుబతుకుల మధ్య సుమన్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
కానీ తెలంగాణ లో అమర జవాన్ కి ఎందుకు సాయం చేయరని మల్లు రవి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల డబ్బులు బీహార్ వాళ్లకు ఇచ్చారు కానీ..ఇక్కడి అమర జవాన్ లను ఎందుకు ఆదుకోవడం లేదు. తెలంగాణలో అన్యాయం కి గురైన వారిని అదుకోకుండా బీహార్ వరకు వెళ్ళారు. మీ ఉద్దేశం మంచిదే అయితే…ముందు తెలంగాణ లో అమర జవాన్ ల కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు మల్లు రవి. ప్రభుత్వం స్పందించక పోతే నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయము ముందు సత్యాగ్రహ దీక్షచేస్తానన్నారు మల్లు రవి. అమర జవాన్ యాదయ్య భార్య.. పిల్లలు గాంధీ భవన్ కి వచ్చి కాంగ్రెస్ నేతలకు తమ ఇబ్బందుల్ని వివరించారు.
తాజావార్తలు
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..