Maheshkumar Goud: తెలంగాణలో పట్టపగలు భూదోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పట్టపగలు భూదోపిడీ చేసి కంపెనీలకు కట్టబెడుతున్నారు. పేదల భూమి లాక్కోవలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 111 జీవో ఎత్తివేస్తే ఐదింతల భూమి రేటు పెరిగే అవకాశం ఉంది. పట్టపగలు భూ దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూములు కేసీఆర్ కుటుంబ సభ్యులవే అన్నారు.
https://ntvtelugu.com/revanth-reddy-ten-questions-to-cm-kcr/
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఈ భూములపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ తెచ్చి రాష్ట్రంలో పివి నరసింహారావు హయాంలో పెద్దల భూములను పేదలకు పంచారు. ఇప్పుడు పేదల భూమిని పెద్దలకు కట్టబెడుతున్నారు. గత మూడేళ్ళుగా జరిగిన సంఘటనలు కోడికరించి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయి.
పార్లమెంట్ అయిపోయిన తరువాత డోలు కొట్టి ధర్నా చేస్తున్నాడు కేసీఆర్. మొన్నటి వరకు ఎందుకు చేయలేదు..? కేసీఆర్ కి కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే గంటలో పరిష్కారం అయ్యే సమస్య ఇది. కరీంనగర్ రైస్ మిల్లర్ల చేతిలో కేసీఆర్ బందీ అయి ఈ నాటకం ఆడుతున్నారు. 1300 క్వింటాలుకు కొనే పరిస్థితి లేదు . ఇది 4500 కోట్ల కుంభకోణం.. రైస్ మిల్లర్లు పేద రైతుల నుండి దోచుకుంటున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే ధాన్యాన్ని రైస్ మిలర్లు FCI కి రూ.1900 కు అమ్ముతుందన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!