Mahesh Babu Daughter Sitara Emotional Video: నాన్నమ్మను చూసి బోరున ఏడ్చిన సితార
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Daughter Sitara Emotional Video: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఇందిరాదేవిని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఇందిరాదేవి మరణించారు. తల్లిదండ్రులంటే మహేష్ బాబు కి అమితమైన ప్రేమ. అలాగే తల్లిదండ్రుల విషయం వచ్చే సరికి మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక సితార, గౌతమ్ లకు కూడా నానమ్మ ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా ఆమెతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో.. ఇందిరాదేవి మృతితో కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. నానమ్మను చూసి సితార బోరున ఏడ్చేసింది. నాయనమ్మ ఇకరాదంటూ తల్లి నంమ్రతాను పట్టుకుని ఏడ్చింది.
అక్కడకు వచ్చిన మహేషే సితారాను ఎంత కంట్రోల్ చేసిన సితార ఏడుస్తూనే వుంది. తన నానమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని సితార పలు మార్లు ప్రస్తావించింది కూడా. అయితే గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న నానమ్మను తరచూ తన తండ్రి మహేష్ బాబుతో వెళ్లి మాట్లాడి వచ్చేది. త్వరలో తను ఇంటి వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో నానమ్మ మృతి ఆచిన్నారికి కలిచివేసింది. నానమ్మను చూసి బోరుల విలపించింది. మహేష్ తల్లిసితార ఊరుకోమ్మ అంటున్న ఆచిన్నారి కంటి నుంచి కన్నీరు కారుతూనేవుండటం మహేష్ కంటతడిపెట్టించింది. ఆవీడియో చూసిన వారందరూ కన్నీరు పెడుతున్నారు. ఆచిన్నారికి నానమ్మ దూరమవడంతో ఎంత ఏడుస్తూందో.. సితారకు నానమ్మ అంటే ఎంతప్రేమో తెలుస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read
కృష్ణ ఇందిరా దేవి కి 1961లో హీరో కృష్ణతో వివాహం జరిగింది. వీరికి రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు లు జన్మించారు. కృష్ణ ఆ తర్వాత 1969 లో విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2019లో విజయనిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ చనిపోయిన వారి బాధ నుండి బయట పడుతున్న టైంలో ఇందిరాదేవి ఆరోగ్యం సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కంగారు పడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఇందిరాదేవిని ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రెబల్ కృష్ణం రాజు మరణం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమ ఇందిరాదేవి మరణంతో మళ్లీ తీవ్ర విశాదంలో వెల్లింది. త్వరలో ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!