Madhu Yashki Goud : రాష్ట్ర సమితి.. రాబందుల సమితిగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని, కేసీఆర్ కుటుంబంపై ఈడీ విచారణ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రౌడీ గా మారిపోయి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి రాష్ట్ర సమితి రాబందుల సమితి గా మారిందన్నారు. పోలీసు యంత్రాంగంను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్ట్ లు, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ఖమ్మంలో కామన్ గా మారిందన్నారు.
యువకుడు సాయి గణేష్ ఆసుపత్రిలో చెప్పిన దానిని మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాయితీ వుంటే సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడని బర్త్ రఫ్ చేయాలని, డీజీపీ టీఆర్ఎస్ ఏజెంట్ మాదిరిగా వ్యవహరించ వద్దన్నారు. గుడిని మింగే రాక్షసుడుగా మారింది కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రభుత్వమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ పేరుతో మిల్లర్లు తో కుమ్మక్కయ్యాడని, గవర్నర్ కూడా కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీలో చేసింది ధర్నా కాదు అది దగా నిరాహారదీక్ష అని మధు యాష్కీ మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!