Kunamaneni Sambasivarao: రేపు రాజ్ భవన్ ముట్టడి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరుపై మండిపడుతున్నాయి వివిధ పక్షాలు. తెలంగాణలో టీఆర్ ఎస్ తో పాటు వామపక్షాల నేతలు కూడా గవర్నర్ వ్యవస్థపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగానికి అనుగుణంగా నడవడం లేదన్నారు. గవర్నర్ వ్యవస్థ వల్ల రాజ్యాంగ యేతర పనులకు దోహదం అవుతుందని, ఈ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. 7 న రాజ్ భవన్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి సంబంధించిన వాళ్ళను నియమించుకుంటున్నారు.
Read Also: Jaison Joseph: ఇండస్ట్రీలో కలకలం..ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత..
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
మన గవర్నర్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు ఆమెని తీసుకు వచ్చి గవర్నర్ చేశారు. అప్పట్లో ఎన్నికల వ్యవస్థ లేక ముందు వైస్రాయ్ లు ఉండేవారు. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించాలి లేక ఒకేసారి వెనక్కి పంపవచ్చు కానీ రెండవ సారి తప్పక ఆమోదం చేయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ నీ కూడా కొలీజియం ద్వారా తీసుకోవడం లేదు అని సుప్రీం కోర్టు చెప్పింది. గవర్నర్ వ్యవస్థ ను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బీజేపీ నాయకుల మీద ఈడి సీబీఐ దాడులు ఎక్కడైనా జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలు బతకాలి అంటే ఈడి సీబీఐ ప్రక్షాళన జరగాలి ఆ విధంగా సుప్రీం చర్యలు తీసుకోవాలి. షర్మిలకు మోడీ ఫోన్ చేయడం రాజకీయ ప్రయోజనం కోసమే అని ఆరోపించారు. వరవరరావు, సాయి బాబా లను చంపాలని చూస్తారు. అపెండెక్స్ లాంటి గవర్నర్ వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రజాస్వామ్య ప్రాణానికే నష్టం వాటిల్లుతుందన్నారు. రైతు ఆత్మహత్యల మీద స్పందించి బాధ్యత తీసుకోవాలన్నారు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు.
Read Also: Margani Bharat: పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక చర్చ జరగాలి
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!