Kunamaneni Sambasivarao: రేపు రాజ్ భవన్ ముట్టడి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరుపై మండిపడుతున్నాయి వివిధ పక్షాలు. తెలంగాణలో టీఆర్ ఎస్ తో పాటు వామపక్షాల నేతలు కూడా గవర్నర్ వ్యవస్థపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగానికి అనుగుణంగా నడవడం లేదన్నారు. గవర్నర్ వ్యవస్థ వల్ల రాజ్యాంగ యేతర పనులకు దోహదం అవుతుందని, ఈ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. 7 న రాజ్ భవన్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి సంబంధించిన వాళ్ళను నియమించుకుంటున్నారు.
Read Also: Jaison Joseph: ఇండస్ట్రీలో కలకలం..ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత..
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
మన గవర్నర్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు ఆమెని తీసుకు వచ్చి గవర్నర్ చేశారు. అప్పట్లో ఎన్నికల వ్యవస్థ లేక ముందు వైస్రాయ్ లు ఉండేవారు. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించాలి లేక ఒకేసారి వెనక్కి పంపవచ్చు కానీ రెండవ సారి తప్పక ఆమోదం చేయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ నీ కూడా కొలీజియం ద్వారా తీసుకోవడం లేదు అని సుప్రీం కోర్టు చెప్పింది. గవర్నర్ వ్యవస్థ ను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బీజేపీ నాయకుల మీద ఈడి సీబీఐ దాడులు ఎక్కడైనా జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలు బతకాలి అంటే ఈడి సీబీఐ ప్రక్షాళన జరగాలి ఆ విధంగా సుప్రీం చర్యలు తీసుకోవాలి. షర్మిలకు మోడీ ఫోన్ చేయడం రాజకీయ ప్రయోజనం కోసమే అని ఆరోపించారు. వరవరరావు, సాయి బాబా లను చంపాలని చూస్తారు. అపెండెక్స్ లాంటి గవర్నర్ వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రజాస్వామ్య ప్రాణానికే నష్టం వాటిల్లుతుందన్నారు. రైతు ఆత్మహత్యల మీద స్పందించి బాధ్యత తీసుకోవాలన్నారు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు.
Read Also: Margani Bharat: పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక చర్చ జరగాలి
తాజావార్తలు
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
-
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!