Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై కేటీఆర్ సమీక్ష..
Minister KTR: జీహెచ్ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎవరికి డబుల్ బెడ్ రూమ్ పంపిణీపై న్యాయంగా వ్యవహరించాలని అధికారులను సూచించారు. అన్యాయం జరగకుండా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ న్యాయపరంగా జరగాలని అన్నారు. ఇళ్ల నిర్మాణం కూడా త్వరలో చేయాలని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, సబిత, మహమూద్ అలీ హాజరయ్యారు.
Read also: Cinema At Manipur: మణిపూర్లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని పేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నిన్నటి నుంచే హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన నివాసం ఇరుకు గది మాత్రమేనన్నారు.
Read also: Jailer: కమల్ లైఫ్ టైమ్ రికార్డుకి ఆరు రోజుల్లోనే ఎండ్ కార్డ్…
అందుకు భిన్నంగా బీఆర్ ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తోంది. దీన్ని ప్రభుత్వం నిర్విరామ ప్రక్రియగా కొనసాగిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన పేదలకు నేటి నుంచి ప్రభుత్వం అందజేస్తోంది. సొంత భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని పేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడు దశల్లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ముందుగా ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వికలాంగులకు గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందని కేసీఆర్ అన్నారు.
Kushi: అతి చేశారా? ‘ఖుషి’ చేశారా?
తాజావార్తలు
-
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
-
Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!
-
Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!