KTR: చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి స్వల్ప ఓటింగ్ తేడా తో బీఆర్ఎస్ ఓటమి అన్నారు. 14 సీట్ల లో ఓటమి పాలు అయ్యం అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ఉదరకొట్టింది కాంగ్రెస్ అన్నారు. అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ చూపించింది.. అధికారం శాశ్వతం కాదు.. ఎప్పుడు ఎవ్వరో ఒక్కరి దిగి పోవాల్సిందే అన్నారు. ఉద్యమ కారులకు దూరం అయ్యామన్నారు. దేశంలో ఎక్కడ చేయనంత ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు.
రెండు లక్షల ఉద్యోగాలు కల్పనలో బీఆర్ఎస్ కృషి వుందన్నారు. 2014 నుంచి 24 వరకు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. లెక్కలతో సహా వివరాలు ఇస్తాం ఆ సత్తా మాకు వుందన్నారు. ఇంత కంటే గొప్పగా ఉపాధి కల్పించిన ప్రభుత్వం ఎక్కడన్నా వుందా అంటే కాంగ్రెస్ బీజేపీ ల నుంచి సమాధానం లేదన్నారు. ఇంత చేసిన సోషల్ మీడియా లో దుష్ప్రచారం జరిగిందన్నారు. యువత సోషల్ మీడియా కు ఆకర్షితులు అయ్యారని మండిపడ్డారు. మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
Read also: Kajal Aggarwal : ఆ సినిమా కోసం ఎంతో బాధను అనుభవించాను..
మహబూబాబాద్ , కొత్తగూడెం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం తో పాటు మెడికల్ కళాశాల ఇచ్చామన్నారు. తెలంగాణ లో 65 ఏళ్ళ లో మూడు మేదికల కళాశాలలు, బీఆర్ఎస్ ప్రభుత్వం 33 మెడికల్, నర్సింగ్ కళాశాల లు ఏర్పాటు చేసిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ లో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడడం లేదన్నారు. ఓట్లేసే టప్పుడు రేవంత్ రెడ్డి కి రైతు బంధు గుర్తుకు వస్తోందన్నారు. ఆరు నెలలు గడిచిన రైతు బందు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు కావాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించేవి కాదన్నారు. ప్రభుత్వానికి చెక్ వుండాలి.. ఆ చెక్ రాజ్యసభ, శాసనమండలి..ప్రభుత్వానికి మంద బలం వుందన్నారు.
15 వెలు రైతు బంధు రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.. ఇప్పటి వరకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజలను పిచ్చోళ్ళ ను చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీ లో ఒక్క గ్యారంటీ మాత్రమే అమలు చేశారన్నారు. ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలు, మొగ వాళ్ళు తిట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి కర్రు కాల్చి పెట్టాలన్నారు. ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోవద్దన్నారు. ఒక్క నోటిఫికేషన్. ఇవ్వకుండా పరీక్ష పెట్టలేదు… ఎలా ఉద్యోగాలు ఇచ్చావు రేవంత్ రెడ్డి అన్నారు.
పురుషులు ఇది తింటే నపుంసకత్వం లక్షణాలు..?
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!