Komatireddy Raj Gopal Reddy: అప్పుడు నన్ను చూసే ఓటువేశారు.. బీజేపీని చూసి కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Raj Gopal Reddy: బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నన్ను చూసే ఓటర్లు ఓటు వేశారు… బీజేపీ ని చూసి కాదని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీ ఓటేసినా అది బీజేపీ కి వేసినట్టే అన్నారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసమే గతంలో రాజీనామా చేశా అన్నారు. బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నన్ను చూసే ఓటర్లు ఓటు వేశారు కానీ.. బీజేపీని చూసి కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నెరవేర్చి తీరుతా అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తా అన్నారు. ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు.
Read also: Vijayawada Crime: బెజవాడలో విషాదం.. డాక్టర్ ఫ్యామిలీలో సూసైడ్..? ఐదుగురు మృతి
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఖమ్మం కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కార్నర్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అర్హులైన వారందరికీ తెల్ల కార్డు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగిందన్నారు. రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పరిపాలించిన పెద్దాయన మాయ మాటలు చెప్పి కర్ర పట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నాడని తెలిపారు. ఒకసారి కర్రు కాల్చి వాత పెట్టా మల్ల ఒక్కసారి కర్రి కాల్చి వాత పెట్టి మన విలువ అర్థమవుతుందన్నారు.
Read also: Raashii Khanna: ట్రెండీ అందాలతో మెరిసిపోతున్న రాశి ఖన్నా…
పార్లమెంటులో హక్కుల కోసం, అభివృద్ధి కోసం పోరాడే వారు కావాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. రాజ్యాంగాన్ని చదవని వారు కూడా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. స్థానికేతరులు అనే విమర్శ అర్థం లేదన్నారు. దేశ వ్యాపితంగా బీజేపీ అబద్దాల ఆడుతోందన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అబద్దాల ఆడుతోంది బీజేపీ అని మండిపడ్డారు. పరీక్షలు కూడా నడుపలేని కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!