Komatireddy Raj Gopal Reddy: అప్పుడు నన్ను చూసే ఓటువేశారు.. బీజేపీని చూసి కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Raj Gopal Reddy: బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నన్ను చూసే ఓటర్లు ఓటు వేశారు… బీజేపీ ని చూసి కాదని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీ ఓటేసినా అది బీజేపీ కి వేసినట్టే అన్నారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసమే గతంలో రాజీనామా చేశా అన్నారు. బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నన్ను చూసే ఓటర్లు ఓటు వేశారు కానీ.. బీజేపీని చూసి కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నెరవేర్చి తీరుతా అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తా అన్నారు. ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు.
Read also: Vijayawada Crime: బెజవాడలో విషాదం.. డాక్టర్ ఫ్యామిలీలో సూసైడ్..? ఐదుగురు మృతి
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఖమ్మం కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కార్నర్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అర్హులైన వారందరికీ తెల్ల కార్డు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగిందన్నారు. రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పరిపాలించిన పెద్దాయన మాయ మాటలు చెప్పి కర్ర పట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నాడని తెలిపారు. ఒకసారి కర్రు కాల్చి వాత పెట్టా మల్ల ఒక్కసారి కర్రి కాల్చి వాత పెట్టి మన విలువ అర్థమవుతుందన్నారు.
Read also: Raashii Khanna: ట్రెండీ అందాలతో మెరిసిపోతున్న రాశి ఖన్నా…
పార్లమెంటులో హక్కుల కోసం, అభివృద్ధి కోసం పోరాడే వారు కావాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. రాజ్యాంగాన్ని చదవని వారు కూడా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. స్థానికేతరులు అనే విమర్శ అర్థం లేదన్నారు. దేశ వ్యాపితంగా బీజేపీ అబద్దాల ఆడుతోందన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అబద్దాల ఆడుతోంది బీజేపీ అని మండిపడ్డారు. పరీక్షలు కూడా నడుపలేని కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!