Asifabad: నీట్ పరీక్షపై గందర గోళం.. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులు మరో పేపర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bhim Asifabad District: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్ష నిర్వహణ పై గందర గోళం పరిస్థితి నెలకొంది. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులుగా నిర్వాహకులు మరో పేపర్ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకుగాను 299 మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
Read also: Gold Price Today : షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
ఎస్బిఐ బ్యాంకు నుండి తీసుకురావలసిన పేపర్ కు బదులు కెనరా బ్యాంకు నుండి తీసుకువచ్చిన పేపర్ ను ఇవ్వడంతో విద్యార్థులు గందర గోళంలో పడ్డారు. దేశవ్యాప్తంగా Gridu అనే పేపర్ ఇవ్వాల్సి ఉండగా Nagnu అనే పేపర్ ఇచ్చినట్టు విద్యార్థులు చెపుతున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. (NTA) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించి, ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు పరిక్ష జరిగింది. పరీక్షపై యూట్యూబ్ లో అనాల్సిస్ వీడియో చూడడంతో వీళ్లు రాసిన పేపర్ లోని ఒక్క ప్రశ్న మ్యాచ్ కాలేదు.
Read also: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్కు ఉగ్రదాడి భయం..?
దీంతో ఆసిఫాబాద్ విద్యార్థులు ఖంగుతిన్నారు. దీంతో వేరే జిల్లా వేరే సెంటర్ లో రాసిన విద్యార్థుల పేపర్ లతో పోల్చి చూడటంతో పేపర్ మారిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇవ్వాళ జిల్లా కలెక్టర్ కు ఆసిఫాబాద్ లో నీట్ రాసిన విద్యార్థులు పిర్యాదు చేయనున్నారు. అయితే.. దీనిపై కోఆర్డినేటర్ నరేందర్ స్పందిస్తూ.. తప్పిదం జరిగిందని పై స్థాయి వాళ్లకు సమాచారం ఇచ్చామంటున్నారు. మరి ఆసిఫాబాద్ విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా? కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!