Kishan Reddy: హైదరాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. ప్రారంభోత్సవం వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటన చేస్తూ కేంద్రం అభివృద్ధిపై ఇంటింటికి తెలిజేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయా? లేదా? వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు డివిజన్లలో పలు ప్రారంబోత్సవాల్లో పాల్గొని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం సనత్ నగర్ అసెంబ్లీలో పవర్ బోర్ వెల్ ప్రారంభం అనంతరం మైసమ్మ దేవాలయం, సనత్ నగర్ డివిజన్ లో ఆర్ వో ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం బాపూనగర్, అమీర్ పేట్ డివిజన్ ఓపెన్ జిమ్ ల ప్రారంభించారు. బేగంపేట-అమీర్ పేట డివిజన్లో ఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంకు పార్కు, దివ్యశక్తి అపార్ట్ మెంట్స్, శాంతి బాగ్ అపార్ట్ మెంట్స్, ప్రభుత్వ మహిళా కాలేజీ, మోండా డివిజన్ గాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్, న్యూ బోయిగూడా – బన్సీలాల్ పేట్ డివిజన్ లో జీహెచ్ ఎంసీ గ్రౌండ్, ప్రారంభించారు.
సికింద్రాబాద్ ఫ్రారంభోత్సవాలు..
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
* సికింద్రాబాద్ అసెంబ్లీలో సాయినగర్, అడ్డాగుట్ట డివిజన్ -పవర్ బోర్ వెల్ ప్రారంభం..
* కొండారెడ్డి కాలనీ పార్కు, అడ్డగుట్ట డివిజన్ -ఓపెన్ జిమ్ ప్రారంభోత్సం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్-కమ్యూనిటీ హాల్ ప్రారంభం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్ -పవర్ బోర్ వెల్స్ ప్రారంభాలు..
* లేబర్ అడ్డా, లాలాపేట్, తార్నాక డివిజన్-ఓపెన్ జిమ్ ల ప్రారంభం..
* నాన్ టీచింగ్ హోమ్ ఓయూ, టెలిఫోన్ భవన్ పక్కన, తార్నాక డివిజన్-కీమ్తీ కాలనీ పార్కు,
ఖైరతాబాద్ అసెంబ్లీ ప్రారంభోత్సవాలు..
రామయ్య ఉస్తాద్ వ్యాయామశాల, వీటి కాలనీ, పంజాగుట్ట, వెంకటేశ్వర కాలనీ డివిజన్- ఓపెన్ జిమ్ ల ప్రారంభోత్సవాలు..జూబ్లీ హిల్స్ డివిజన్- పర్వత ఆంజనేయ స్వామి దేవాలయం దర్శన అనంతరం.. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4.55 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5.15 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొంటారు.
West Bengal : ఏం ఐడియా రా బాబు.. పైకి చూస్తే లగ్జరీ బస్సు.. లోపల మాత్రం ఆవుల అక్రమ రవాణా
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!