TPCC Mahesh Kumar Goud: లోగో అంశంలో సంప్రదింపులు జరుగుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Kumar Goud: లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇవాళ ఆంధ్ర ప్రస్తావన చేస్తోందన్నారు. సమంత ఎవరు.. అంబాసిడర్ ఎలా అయ్యిందన్నారు. రకుల్ ప్రీత్ తెలంగాణ అమేనా..? కేటీఆర్ కి బాగా తెలుసు ఈమె గురించని కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు కట్టిన ప్రాజెక్టు కట్టింది ఎవరు ?.. యాదగిరిగుట్ట నిర్మాణం డిజైనర్ ఎవరు..ఆంధ్ర వ్యక్తి కాదా..?.. ఇన్ని మీరు చేసి మేము రాష్ట్ర గీతం కీరవాణి పాడితే తప్పా? అన్నారు.
Read also: Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం
Also Read
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
- Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
- Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
- Telangana Weather: నైరుతి రుతుపవనాల్లో కదలిక.. దంచికొడుతున్న వర్షాలు.. ఈ మూడు రోజులు జాగ్రత్త!
కీరవాణి కి అవార్డులు వచ్చినప్పుడు కేటీఆర్.. కేసీఆర్ అభినందించ లేదా..? లోగోలో అమరుల స్థూపం పెడితే బీఆర్ఎస్ కి ఎందుకు నొప్పి? అమరవీరుల స్థూపం ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి ప్రజలకు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అమరుల ఆశయాల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నారు. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. కానీ అధికారం లో ఉన్న పదేళ్లు ఆయన గౌరవానికి మచ్చ పడిందన్నారు. ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ ని పిలుస్తున్నామన్నారు.
Read also: K. Laxman: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే నిందితులను శిక్షించండి.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ఆదివాసీ కాంగ్రెస్ అద్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు కేసీఆర్ హయాంలో ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్ర గీతం పదేళ్లు లేదు.. ఎందుకు లేదని కేసీఆర్ ని ఎప్పుడైనా ఆడిగారా? అని ప్రశ్నించారు. అందె శ్రీ తో ఫోన్ లో మాట్లాడి… సోషల్ మీడియాలో పెట్టడం సంస్కరమా? అన్నారు. కేటీఆర్ కి సిగ్గు ఉండాలి.. మాట్లాడటానికి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముసుగు వేసుకుని.. దోపిడీ చేసింది మీరు అని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసి… కట్టడి చేసిన మీరా ఆత్మగౌరవం గురించి మాట్లాడేదన్నారు. అమరవీరుల స్థూపం లోగోలో పెడితే కేటీఆర్ కి వచ్చిన నష్టం ఏందన్నారు. ఉద్యమంలో టీజీ అన్నావు.. టీఎస్ ఎందుకు పెట్టావు.. అప్పుడు కేసీఆర్ ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. టీఎస్ పెడుతున్నం అని కేసీఆర్ ఎవరిని అడిగి పెట్టారు? అని అడిగారు. కేటీఆర్ అహంకారం జుట్టు నుండి ఇంకా కిందికి రాలేదన్నారు.
CM Revanth Reddy: సెయింట్ మేరీస్ స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Bangladesh: 90 రోజుల్లో 100కు పైగా దాడులు.. బంగ్లాదేశ్లో మత చిచ్చుకు కారణమేంటి?
-
Chikungunya: గోమూత్రంతో చికున్గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది?
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు యువ ఆల్రౌండర్ దూరం!
-
Nivin Pauly : 11 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న ప్రేమమ్ కాంబో
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!