Crime: ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. తాగిన మైకంలో ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ జరిగింది.. వారి మధ్య మాట మాట పెరగడంతో ఇద్దరు కలిసి మరో స్నేహితుడిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు అని చెప్పారు.
Read Also: Journey Of Love 18 Plus : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ టీనేజ్ బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎక్కడ చూడాలంటే?
Also Read
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
అయితే, వేములవాడ తిప్పపూర్ ఎల్లమ్మ గుడి వద్ద చందనం శ్రీనివాస్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈరోజు ఇదరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిట్లు పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ తానా గ్రామానికి చెందిన చందనం శ్రీనివాస్ ఈనెల 15న తిప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వెనుక వైపు హత్యకు గురయ్యాడని, కేసు దర్యాప్తు చేయగా శ్రీనివాస్, ముంబాయి లతూరుకి చెందిన బబ్లూ జాఫర్ షేక్, జావిద్ జాఫర్ షేక్ లు ముగ్గురు స్నేహితులని వీరు తరచుగా మద్యం సేవిస్తూ ఉండేవారని డీస్పీ చెప్పారు.
Read Also: Ganesh Chaturthi: గణేశుడికి 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరణ
ఈ క్రమంలోనే ముగ్గురు ఈనెల 15వ తేదీన తిప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం దగ్గర మద్యం సేవిస్తూ ఉండగా ముగ్గురి మధ్య ఏదో గొడవ జరిగిందని.. దీంతో బబ్లూ, జావిద్ లు కలిసి శ్రీనివాస్ ను తీవ్రంగా కొట్టడంతో, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడని డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. హత్య చేసిన నిందితులు పారిపోగా నేడు (సోమవారం) వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?