Crime: ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. తాగిన మైకంలో ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ జరిగింది.. వారి మధ్య మాట మాట పెరగడంతో ఇద్దరు కలిసి మరో స్నేహితుడిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు అని చెప్పారు.
Read Also: Journey Of Love 18 Plus : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ టీనేజ్ బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎక్కడ చూడాలంటే?
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
అయితే, వేములవాడ తిప్పపూర్ ఎల్లమ్మ గుడి వద్ద చందనం శ్రీనివాస్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈరోజు ఇదరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిట్లు పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ తానా గ్రామానికి చెందిన చందనం శ్రీనివాస్ ఈనెల 15న తిప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వెనుక వైపు హత్యకు గురయ్యాడని, కేసు దర్యాప్తు చేయగా శ్రీనివాస్, ముంబాయి లతూరుకి చెందిన బబ్లూ జాఫర్ షేక్, జావిద్ జాఫర్ షేక్ లు ముగ్గురు స్నేహితులని వీరు తరచుగా మద్యం సేవిస్తూ ఉండేవారని డీస్పీ చెప్పారు.
Read Also: Ganesh Chaturthi: గణేశుడికి 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరణ
ఈ క్రమంలోనే ముగ్గురు ఈనెల 15వ తేదీన తిప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం దగ్గర మద్యం సేవిస్తూ ఉండగా ముగ్గురి మధ్య ఏదో గొడవ జరిగిందని.. దీంతో బబ్లూ, జావిద్ లు కలిసి శ్రీనివాస్ ను తీవ్రంగా కొట్టడంతో, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడని డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. హత్య చేసిన నిందితులు పారిపోగా నేడు (సోమవారం) వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mancu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!