Priyanka Gandhi: నేడు తాండూరు, కామారెడ్డిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభల్లో పాల్గొననున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ సమావేశంలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగిన జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రచారం చివరి రోజున రేవంత్, ప్రియాంక రెండు సభలు, రోడ్షోల్లో పాల్గొంటారు.
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రంలో మూడుసార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ హామీలను ప్రకటించేందుకు తుక్కుగూడ వెళ్లారు. మే 5న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని నిర్మల్, మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గంలోని గద్వాల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మే 9న మరోసారి హైదరాబాద్లోని తెలంగాణ కొచ్చి మెదక్ లోక్సభ నియోజకవర్గం నర్సాపూర్, సరూర్నగర్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన భుజస్కందాలపై వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 27 రోజుల్లో మొత్తం 56 సభలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది.
Dhanush Son : ఇంటర్ లో సత్తా చాటిన ధనుష్ కొడుకు.. తండ్రికి తగ్గ తనయుడే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!