ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
Priyanka Gandhi: ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.