Kamareddy MLA : ఓటేసినందుకు ము* కడగాలంటే కుదరదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు..
- కామారెడ్డి ఎమ్మెల్యే రమణా రెడ్డి వరదలపై సోషల్ మీడియాలో జరిగిన కామెంట్స్పై విమర్శ
- కామారెడ్డి వరద బాధితుల్లో ప్రజా బాధ్యతపై MLA రమణా రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
- ప్రభుత్వ అధికారుల కష్టపడిన ప్రయత్నాలను MLA రమణా రెడ్డి అభినందన
- కామారెడ్డి MLA రమణా రెడ్డి: 'వరదల్లో నా పర్యటన బాధితులకు తెలిసే ఉంటుంది'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy MLA : కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు” అని వ్యాఖ్యానించారు. “ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓవర్ కాన్పిడెన్స్ వల్లనే ఈ వరదలలో ప్రజలు చిక్కుకున్నారని” ఆయన తెలిపారు. “వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన మరింత వివరణ ఇచ్చారు.
Modi Xi Jinping Meeting: రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఎంక్రోచ్ మెంట్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. “ప్రజా తప్పిదం, ఎంక్రోచ్ మెంట్ ఈ పరిస్థితికి కారణం,” అని ఆయన స్పష్టం చేశారు. కాగా, సోషల్ మీడియాలో, “అధికారులు, ఎమ్మెల్యే కనపడటం లేదని ఇష్టమొచ్చిన పోస్ట్లు పెట్టడం, బాధ్యతాయుతమైన చర్య కాదని” ఆయన చెప్పారు. అంతేకాకుండా.. “ఓటు వేసినందుకు ముడ్డి కడగాలంటే కుదరదు.” “వరదలో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు,” అని రమణా రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తూ, “ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టుపక్కల చెరువులు అలుగు పారాయి, కట్టలు తెగిపోయాయి.
ఈ వర్షం వల్ల ఊహించని నష్టం జరిగినప్పటికీ, అధికార యంత్రాంగం ఫీల్డ్లో ఉండి కష్టపడి పనిచేసింది,” అన్నారు. “అధికార యంత్రాంగం పనిచేయలేదు అనటం సరైంది కాదు,” అని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో హోరెత్తుతున్న “ఘోరమైన కామెంట్స్” మీద ఆయన స్పందిస్తూ, “విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టడం సరికాదు” అన్నారు. “వరదల్లో నేను ఏం పనిచేశానో బాధితులకు తెలుసు,” అని ఆయన ఖచ్చితంగా తెలిపారు.
Ambati Rambabu: చంద్రబాబుకు అసలు పోలవరం గురించి ఏమీ తెలియదు.. చర్చకు మేం సిద్ధం!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?