KA PAUL: తెలంగాణలో రైతులకు సాయం ఏదీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.
తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్ కిషర్ తో కలిసి అన్ని పార్టీలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు.రేపు 34మంది సివిల్ సర్వీస్ అధికారులు నన్ను కలుస్తున్నారు. చిన్న చిన్న పార్టీలన్నీ మాతో కలుస్తున్నాయి. పార్థసారథి రెడ్డి 550కోట్లతో ఈడీకి చిక్కాడు. పదివేల కోట్లు ఇస్తామని.. బిజెపి రాజ్యసభ సీట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ లోని ఒకటి రెండు లీడర్స్ కి నెలకు కోటి రూపాయలు ఇచ్చి కేసీఆర్ మాట్లాడకుండా చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
వీరు సభకు వెళ్లినా కూడా సస్పెండ్ అయ్యేలా చేస్తాం. 1200 మంది అమరవీరుల్లో ఎవరు అర్హులు దొరకలేదా.? పార్థసారధి రెడ్డి స్టాలిన్, మమతా బెనర్జీని కూడా రాజ్యసభ సీట్ అడిగాడు. 10వేల కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ ని పంపించాడు. రాకేష్ టికాయత్ ని రైతు సంఘాల నుంచే తొలగించారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ పర్యటనలు. తెలంగాణలోని రైతులకు, అమరవీరుల కుటుంబాలకు డబ్బు సహాయం చేయండి.. నిరుద్యోగులను కాపాడండి అని కేఏ పాల్ కోరారు.
బీజేసీ ఇస్తానని చెప్పిన రోడ్ మ్యాప్ ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పుట్టిన ఊర్లోనే ఓట్లు రాలేదు.. ఇక్కడేం చేస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని నాతో కలవమని చెప్పాను, వినలేదన్నారు. పవన్ కళ్యాణ్ కి నూటికి ఒక్క ఓటు లేదు..శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతో మూడు సార్లు మాట్లాడాను. నన్ను కలవడానికి వస్తానంటే, పోలీసులు ఆపుతున్నారు. 1200 మంది అమరవీరుల కుటుంబాలతో నేను టచ్ లో ఉన్నాను. కేసీఆర్ కి కాస్త చిత్తశుద్ధి ఉన్న శంకరమ్మకు రాజ్యసభ సీట్ ఇవ్వు. గతంలో శంకరమ్మకు ఓడిపోయే సీట్ ఇచ్చారు. నీ కూతురికి గెలిచే ఎమ్యెల్సీ సీట్ ఇచ్చావు. నీ కుటుంబంలో ఏ ఒక్కరైనా తెలంగాణ కోసం చనిపోయారా.? అని ప్రశ్నించారు కేఏ పాల్.
LIVE: రైతులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ చెక్కుల పంపిణీ
- Tags
- ap
- cm kcr
- Farmers
- kcr
- pawan kalyan
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!