KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ సస్పెన్షన్.. కేఏ పాల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ ను సస్సెన్షన్ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఏ.పాల్ స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరో పార్టీ పెట్టడంపై పాల్ మండిపడ్డారు. ఇది ఊహకు అతీతంగా లేదా? అంటూ ప్రశ్నించారు. బడుగు, బహీల వర్గాల ప్రజలు ఇది గ్రహించాలని సూచించారు. గత సంవత్సరం అక్టోబర్ లో గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారని తెలిపారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని విభజించి గెలవాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అని అన్నారు. షర్మిలను, పొంగిలేటిని, జూపల్లిని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి కుట్ర చేస్తున్నాడని అన్నారు. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మోసపోకండి. తెలుగు రాష్ట్రాలను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు కుల రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Read also: Love Tragedy: అందుకు ఒప్పుకోలేదని.. ప్రియుడిపై ప్రియురాలి తల్లి దాడి
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ప్రముఖ గాయకుడు గద్దర్ తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ కొత్త పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరును ప్రకటించారు. ఈ క్రమంలో గద్దర్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాలయానికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ నమోదు కోసం ఎన్నికల అధికారులతో గద్దర్ సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానన్నారు. బంగారు తెలంగాణగా మారలేదు.. కుళ్లు తెలంగాణగా మారిందని తెలిపారు. కేసీఆర్ విధానాలు తప్పని ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో గద్దర్ ను ప్రజాశాంతి పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పాల్ ప్రకటించడంతో సంచలనంగా మారింది.
UtterPradesh: లింగ మార్పిడి పేరుతో మహిళ హత్య
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?